ఆంధ్రప్రదేశ్
బస్సు నడుపుతుండగానే గుండెపోటుతో డ్రైవర్ మృతి
ప్రకాశం: బస్సు నడుపుతూనే హార్ట్ ఎటాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మరణించిన సంఘటన శుక్రవారం ఒంగోలులో జరిగింది. పొదిలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ..బస్సు ఒంగోలుక
Read Moreశిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో కేసులో నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘట
Read Moreఅక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు 10 అలంకారాలలో దుర్గమ్మ…భక్
Read Moreభార్య ప్రవర్తనతో విసుగెత్తి.. నాలుగేళ్ల కూతుర్ని ఉరేసి.. భర్త ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలోని
Read Moreప్రియుడిపై పగబట్టి.. యాసిడ్ తో దాడి చేసిన ప్రియురాలు
యాసిడ్ తో దాడి చేసి పరార్.. మొదటిసారి కాస్తలో తప్పించుకున్నాడని.. రెండోసారి కాపుకాసి యాసిడ్ తోనే అటాక్.. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు యాసిడ్ తో
Read Moreదొంగతనం నెపంతో డ్రైవర్ ను చెట్టుకుకట్టేసి కొట్టించి… వీడియో తీయించిన యజమాని
కడప జిల్లా ముద్దనూరులో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డ్రైవర్ను దొంగతనం నెపంతో చెట్టుకు కట్టేసి అనుచరులతో యజమాని విచక్షణా రహితంగా
Read Moreసంగమేశ్వరం పాత ప్రాజెక్టే
ఎన్జీటీలో ఏపీ అడ్డగోలు వాదన ఇప్పటికే ఉన్నవాటికి నీళ్లివ్వడానికే రాయలసీమ లిఫ్ట్ రిపేర్లే చేస్తున్నామని వెల్లడి శ్రీశైలం నుంచి రాయలసీమకు అసలు కేటాయింపు
Read Moreఇంగ్లీష్ మీడియంపై సుప్రీంలో ఏపీకి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిర
Read Moreఏపీ-తెలంగాణ మధ్య మొదలు కాని బస్సులు.. సమస్యపై స్పందించిన ఏపీ సీఎం జగన్
న్యాయ సలహా కోరాలని మంత్రులకు సూచన విజయవాడ: ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కాని విషయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అవసరమైతే న్
Read Moreటిటిడి నిధులపై కాగ్తో ఆడిట్ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్త
Read Moreఏపీలో కొత్తగా 10,199 కేసులు..75 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపిం
Read Moreశానిటైజర్లు తాగుతున్నారని లిక్కర్ రేట్లు తగ్గించిన ఏపీ
అమరావతి: రాష్ట్రంలో మద్యం ధరలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో
Read Moreతుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లి… పేలుడులో తండ్రీ కొడుకుల మృతి
పేలుడు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులు కృష్ణా జిల్లా: ప్లైవుడ్ ఫ్యాక్టరీలో తుక్కు డబ్బాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ
Read More













