ఆంధ్రప్రదేశ్
ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురు మహిళా కూలీలు మృతి
అనంతపురం: జిల్లాలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మహిళలు మ
Read Moreదసరా ఉత్సవాలపై దుర్గమ్మ ఆలయ కమిటీ కీలక నిర్ణయం
విజయవాడ :- కరోనా నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్
Read Moreపొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది
ఆరుగాలం కష్టపడి రైతన్న పంటలు పండిస్తాడు. మట్టినే నమ్ముకుంటాడు.. మట్టితోనే జీవనం చేస్తాడు. అలాంటి రైతుకు.. మట్టిలోనే మాణిక్యాలు దొరికితే.. ఆ ఆనందానికి
Read Moreశేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్..ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతిలోని శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స
Read Moreవిశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు
విశాఖ జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పెనుగోళ్లు దగ్గర ఘోర ప్రమాదం తప్పింది. నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వరాహ నదిలో బోల్తాపడింది. 30 అడుగ
Read Moreరోజుకు ఏపీ వాటా 2,250 క్యూసెక్కులే
శ్రీశైలం నిర్మించిందే సాగర్ సప్లిమెంటేషన్ కోసం కేఆర్ఎంబీకి ఘాటుగా రిప్లై ఇచ్చిన తెలంగాణ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ రోజుకు 2,
Read Moreఏపీలో కొత్తగా 10,418 కరోనా కేసులు నమోదు
ఏపీలో గడిచిన 24గంటల్లో 10,418 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,27,512 గా ఉందని ఆరోగ్యశాఖ అధికారుల
Read Moreసెప్టెంబరు 19 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఆలయంలో ఏకాంతం
Read Moreఅనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు
వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం వీడియో లింక్ ద్వారా పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం జగన్, అనంతపురం: రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన కరవు నే
Read Moreమళ్లీ ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో
డిసెంబర్ లోపు పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం మార్చిలోగా మూడు ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో్ నెల్లూరు: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణంగ
Read Moreమేం తీవ్రవాదుల్లా కనిపిస్తున్నామా..?
బీజేపీ నేతలు, కార్యకర్తల గృహ నిర్బంధం అనైతికం ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటాం.. పోరాటం కొనసాగిస్తాం-సోము వీర్రాజు రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్ట
Read Moreఅంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
భారీగా మొహరించిన పోలీసు బలగాలు బీజేపీ, జనసేన నాయకుల గృహ నిర్బంధం.. ఎక్కడికక్కడ అరెస్టులు అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్తత కొనసా
Read Moreనేటి నుంచే టీఎస్ ఎంసెట్
హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ర్టీమ్) ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు 8 సెషన్లలో ఈ ఎగ్జామ్ జరగనుంది. రెండు త
Read More













