ఆంధ్రప్రదేశ్
శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ మెసేజ్?
పెండ్లికి నో చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంపై సాక్ష్యాలు ఆదివారం సాయికృష్ణ విచారణ.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: టీవీ ఆర్టిస్
Read More2,613 టీఎంసీలు సముద్రం పాలు
ఈ ఫ్లడ్ సీజన్లో బంగాళాఖాతంలోకి నదుల పరుగు గోదావరి నుంచి 2,459 టీఎంసీలు.. కృష్ణా నది నుండి 154 టఎంసీలు హైదరాబాద్, వెలుగు: వరుసగా రెండో ఏడాది కృష్ణా
Read Moreఏపీలో కరోనా తీవ్రత.. కొత్తగా 9536 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటి
Read Moreఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతిరోజు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం
Read Moreఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి
విజయవాడ: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు ఏపీ డీజీపీ గౌతమ్ స
Read Moreపెళ్లింట్లో విషాదం.. నవ వరుడు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువులు, పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఓ పెళ్లింట్లో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. రొంపిచర్ల
Read Moreపోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు
సినీ నిర్మాత ,బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖలోని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో పలువురికి ఫోన్
Read Moreఏపీలో కొత్తగా 9,901 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 9,901 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపింది వైద్యారోగ్యశాఖ.
Read Moreవంట గ్యాస్ పై 10 శాతం వ్యాట్ ను పెంచిన ఏపీ ప్రభుత్వం
కరోనా సమయంలో పడిపోయిన ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ వ్యాట్
Read Moreచేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా
ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఏపీ: చేపలు రవాణా చేసే బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. కృష్ణా
Read Moreఅంతర్ రాష్ట్ర బస్సులపై మంత్రుల సమావేశం లేదు-రవాణా మంత్రి పువ్వాడ అజయ్
కిలోమీటర్ బేసిస్ లో ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల సమావేశం ఖమ్మం జిల్లా: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం(14.9.2020) నాడు ఎలాంటి మంత్రుల స్థాయ
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం
ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మా
Read Moreఅంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ
Read More












