3 రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

3 రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీసీఎం చంద్రబాబు. 3 రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అమరావతి ఉద్యమం మొదలై ఇవాళ్టితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన అమరావతి జనభేరి బహిరంగ సభలో మాట్లాడారు బాబు.