V6 News

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల వ్యవధిలో 10,601 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 73 మంది మృతి చెందారు. 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తె

Read More

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట ముంపు నిర్వాసితుల ప‌రిహారం కోసం నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నా

Read More

కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు…నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం వైయస్‌.జగన్

స్పందనలో అధికారులతో రివ్యూ విజయవాడ: కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. స్పందనలో

Read More

హిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ప్రభుత్వం స్పందించకుంటే కేంద్రం కఠినంగా వ్యవహరించేలా చేస్తాం పార్టీ తరపున ఓ కమిటీ వేస్తాం: సోము వీర్రాజు విశాఖపట్టణం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందు

Read More

విజయనగరం జిల్లాలో రోడ్డు దుస్థితిపై వినూత్న నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని  అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు. బురదమయమైన ర

Read More

పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

కరోనా బారినపడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. తాజాగా అధిక ఫీజులు వసూల్ చేస

Read More

శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యం

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యమైయ్యాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఇటీవల దేవస్థానము పంచమఠాలకు పునర్నిర్మాణ పనులను

Read More

ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్ తో 70 మంది మృతి

Read More

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార‌థ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్

Read More

ఐదు నెలలు తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు

అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల అనుమ

Read More

ఏపీలో అన్ లాక్4 గైడ్ లైన్స్ విడుదల

ఈనెల 21 నుంచి 9,10 తరగతులు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు స్కూళ్లు.. కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి తల్లిదండ్రులతో రాతపూర్వక అనుమతి ఉంటేనే ఎంట్రీ పీజీ, ప

Read More

ఏపీలో  వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ: ఏపీలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం అయింది. తాడేపల్లి నివాస కార్యాలయం నుండి వీడియో కా

Read More

నగరిలో.. అంబులెన్స్ బైకు నడిపిన రోజా

చిత్తూరు: పీఐఐసీ చైర్‌పర్సన్, నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ నగరిలో అంబులెన్స్‌ బైక్‌ ల ప్రారంభోత్సవం చేశారు. స్వయంగా బైకు నడిపి స్థ

Read More