ఆంధ్రప్రదేశ్
పెండ్లిపీటలు ఎక్కనున్న అరకు ఎంపీ మాధవి…
ఆంధ్రప్రదేశ్ అరకు నియోజకవర్గానికి చెందిన ఎంపీ గొడ్డెట్టి మాధవి త్వరలో పెండ్లిపీటలు ఎక్కనున్నారు. వీరు వైసీపీ తరపున 2019ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా గెలిచ
Read Moreగుడిలోకి భారీ కొండచిలువ… భయంతో భక్తుల పరుగు
గుడిలోకి భారీ పొడవుగల కొండ చిలువ రావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దేవాలయంలో జరిగింది. గుడిలోక
Read Moreతమ రూ.50 లక్షలు తిరిగివ్వాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన దంపతులు
ఓ స్థల వివాదంలో గ్రామ పెద్దలకిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్యాభర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా హరిశ్చంద్రపురంలో శుక్రవార
Read Moreసిలిండర్ పేలి ఇద్దరు మృతి
విశాఖ సాగర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. తండ్రీ ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య
Read More15, 29న వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
16, 30 వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 15, 29 వ తేదీల్లో ఉచిత దర్శనం కల్
Read Moreమీ జాతకం నాకు బాగా తెలుసు : చంద్రబాబు
అమరావతి, వెలుగు: ప్రతి ఒక్కడి జాతకం తనకు తెలుసని.. ఎక్కువ చేస్తే చట్టమే చివరికి ఉరితాడుగా మారుతుందని పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్ర
Read Moreసీఎం జగన్ తో చిరంజీవి భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 14న భేటీ అవుతున్నారు. వచ్చే సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంట్లో ఈ
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ తహశీల్దార్. కర్నూలు జిల్లా సంజామల మండలానికి చెందిన తహశీల్దార్ ఆర్.గోవింద్ సింగ్ ఓ రైతునుంచి ఐదువేల లంచం తీసుకుంట
Read Moreఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు: సీఎం జగన్
రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇవాళ అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో ‘వైఎస్
Read Moreఅఖిల ప్రియ భర్తపై కేసు: హైదరాబాద్ లో ఆళ్లగడ్డ ఎస్సై ఫిర్యాదు
హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. భార్గవ్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, కారును మీదికి ఎక్క
Read Moreపోలవరం అవినీతి : పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు
పోలవరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యో
Read Moreఅన్నవరం లాడ్జీలో హైదరాబాద్ జంట ఆత్మహత్య
అన్నవరంలోని ఓ లాడ్జీలో హైదరాబాద్ కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పవన్, ధనలక్ష్మి దంపతులు అన్నవరం వచ్చి ఓ లాడ్జ్ లో బస చేశ
Read Moreనారాలోకేష్ ను ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పలుమార్లు నోరు జారీ నెటిజన్లకు అడ్డం
Read More













