ఆంధ్రప్రదేశ్

రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు: చంద్రబాబు

రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ సీఎం జగన్ ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనల

Read More

నా కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు : చంద్రబాబు

ఏపీ రాజదానిని ఏడు నెలలుగా ప్రభుత్వం గందరగోళం చేసిందని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.  లాండ్ పూలింగ్ అన్నది విన్నూత్న ప్రయత్నమని.. భూములు ఇచ్చిన వార

Read More

రాజధాని పేరుతో ఎంత నొక్కారో తేలుస్తాం

అమరావతి: రాజధాని పేరుతో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో, ఎంత నొక్కారో తేలుస్తామని తెలిపారు ఏపీ మంత్రి పేర్ని నాని. కేబినెట్ భేటీ తర్వాత శుక్రవారం

Read More

రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా ఓకే : వర్మ

ఏపీ రాజధానిపై తనదైన స్టైల్లో సంచలన కామెంట్స్ చేశాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయ

Read More

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్

అమరావతి, వెలుగు: మూడు రాజధానుల ఏర్పాటు , అమరావతి అభివృద్ధిపై శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో

Read More

కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు…నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కెవి. పల్లి మండలం మహల్‌ క్రాస్‌ రోడ్డు దగ్గర కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక

Read More

విశాఖకు రూ.394.50 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ సర్కార్

విశాఖకు పలు అభివృద్ధి పనులకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధ

Read More

దిశయాక్ట్ : కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

దిశ యాక్ట్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో దిశ దారుణం తరువాత ఏపీ సీఎం జగన్ మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నార

Read More

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు( బుజ్జి) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.అర్థరాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత

Read More

నేడు సూర్యగ్రహణం

బుధవారం రాత్రి నుంచే ఆలయాల మూసివేత మధ్యాహ్నం సంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి గురువారం ఉదయం 8.08- గంటల నుంచి 11.16 గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం ఉన్న

Read More

ఆంధ్ర ప్రదేశ్: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం

ఆంధ్ర ప్రదేశ్ : ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం పొద్దున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా.. పీరారం చంద్రాపురం ఊర్లోని శ్రీ

Read More

గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలి: వెంకయ్య నాయుడు

ఆంధ్ర ప్రదేశ్: గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలని అన్నారు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు. విజయవాడ ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా

Read More

వైసీపీ ఎమ్మెల్యే మిస్సింగ్..పీఎస్ లో ఫిర్యాదు

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ పీఎస్ లో పిర్యాదు చేశారు మహిళలు. రాజధాని మార్పుపై కొన్ని రోజులుగా  రైతులు, మహిళలు

Read More