V6 News

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇస్తున్నరు.. ఇక్కడియ్యరా?

ఏపీలో నేతన్నలకు ఏడాదికి రూ. 24 వేల పెట్టుబడి సాయం నేతన్నలకు నిజమైన  నేస్తం ఏపీ సీఎం జగన్ సీఎం కేసీఆర్ మాత్రం ఓటు బ్యాంకుగానే చూస్తున్నరు చేనేతల జేఏసీ

Read More

ఐటీ సోదాల వెనుక గోదావరి- కృష్ణా లింక్?

 లింక్​పై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ప్రధానికి డీపీఆర్​లు​ ఇచ్చిన ఇద్దరు సీఎంలు రెండు డీపీఆర్​లు ఒకేరీతిన ఉన్నట్టు గుర్తించిన పీఎంవో ఈ నేపథ్యంలోనే సో

Read More

APPSCలో ఇంటర్వ్యూల పద్ధతి రద్దు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.  APPSC ద్వారా జరిగే ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవన్నారు. APPSC పన

Read More

పేక మేడలా కూలిన నాలుగంతస్తుల బిల్డింగ్

కడప జిల్లాలో నాల్గంతుస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ కట్టేందుకు పక్కింటి వ్యక్తి  గోతులు తవ్వడంతో ఆ నాల్గంతస

Read More

ఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా  జిల్లా  గన్నవరం ఎయిర్ పోర్టు  సమీపంలో 280 కిలోల గంజాయి పట్టుబడింది. విమానాశ్రయం సమీపంలోని  పొట్టిపాడు  టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్  పోలీసుల

Read More

వెయ్యి కోట్లతో 3,677 కొత్త బస్సులు

కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేలు కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు అమరావతి, వెలుగు: ఆర్టీసీ బలోపేతానికి కొత్త బస్సుల

Read More

ప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు

ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు.  సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వైఎస్ఆర్ చేనేత అస్త్రం పేరుతో  ప్రతీ స

Read More

కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. జీసీ1, జీసీ 2, ఏకం(EKAM) టెంపుల్ లలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంస్థ సీ

Read More

ఏపీలో ప్రమాదం: లోయలో పడ్డ టెంపో

    ఏడుగురు కర్నాటక వాసులు మృతి అమరావతి, వెలుగు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి,- భద్రాచలం హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరి

Read More

చంద్రబాబు చెప్పడం వల్లే కలాం రాష్ట్రపతి అయ్యారు : లోకేష్

భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కలాం జ

Read More

వైఎస్ఆర్ రైతుభరోసా కాదు..వైఎస్ఆర్ రైతు నిరాశ : నారా లోకేష్

ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్  సీఎం జగన్ పై మండిపడ్డారు. రైతు భరోసా, పెట్టుబడి సాయంపై ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. కులాన్ని పట్టించుకోం అంటూనే ఓసీ కౌ

Read More

లోయలో పడ్డ టెంపో…8 మంది మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ  దగ్గర  బస్సు అదుపుతప్పి లోయలో ప

Read More

హిందూపురం: రైల్వే ట్రాక్ పై 4 మృతదేహాలు

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్‌పై నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. 2 కిలోమీటర్ల కు ఒక మృతదేహం చొప్

Read More