ఆంధ్రప్రదేశ్

పాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!

భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస

Read More

ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి

ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్  కర్నూలు లోని దేవనకొండ సమీపంలో జరిగింది. స్కార్పియో టైరు పేలి అదుపుతప్పడంతో ఎ

Read More

3 రాజధానులు వద్దు: జగన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం

ఏపీ రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చేసిన కామెంట్స్ అన్ని పార్టీల్లోనూ చీలిక వచ్చింది. రాష్ట్రానికి మూడు రాజధానుల

Read More

మీపై ఒక్కసారి మీసం తిప్పితినే ఎంపీనయ్యా

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. పోలీసులను రాజకీయ నాయకుల బూట్లు నాకమన్న జేసీ వ్యాఖ్యలను ఎంపీ మాధవ్ తప్పుబట్ట

Read More

ప్రేమికుడితో కలిసి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ ఆత్మహత్య

ప్రేమికులు లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో జరిగింది. గన్నవరం మండలం తెలప్రోలుకు చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్‌లు కొంత కాలం నుంచి ప

Read More

వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  మొదట అనుకున్నట్టుగా 10 రో

Read More

ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమం తప్పదు

అభివృద్ధి అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు కూడా పరిపాలనను విస్తరింపజేయాలని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావ

Read More

వైకుంఠ దర్శనం రెండు రోజులు మాత్రమే..

వైకుంఠ దర్శనానికి రెండు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గతంలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్

Read More

ఏపీ సీఎం జగన్‌కు ఆక్టోపస్ భద్రత

మే 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రజలకోసం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సీఎం హోదాలో ఆయనకు ఇప్పటికే ‘

Read More

అమరావతిలో 144 సెక్షన్.. బంద్‌కు రైతుల పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు. చట్ట

Read More

హాస్యనటుడు అలీకి మాతృ వియోగం

హాస్య నటుడు అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం రాజమహేంద్రవరంలో తుదిశ్వాస విడి

Read More

26న తిరుమల ఆలయం మూసివేత

తిరుమల, వెలుగు: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఉదయం 8.08 గంట‌‌‌‌ల నుండి 11.16 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆ

Read More

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా

ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ

Read More