ఆంధ్రప్రదేశ్

26న కనకదుర్గ ఆలయం మూసివేత

ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు(బుధవారం) రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప

Read More

తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాం : యార్లగడ్డ

ఆంధ్ర ప్రదేశ్: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సెక్రటేరియట్ లో 10శాతం కన్నా ఎక్కువ అధికార భాషను ఉపయోగించడంలేదని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా

Read More

ఎన్ఆర్సీకి మేం వ్యతిరేకం.

అమరావతి, వెలుగు: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్ సీ)కు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న అంశ

Read More

ఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు ఎగ్జామ్స్..ఫిబ్రవరి11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్లకు వచ్చే ఏడాది  ఏప్రిల్ 7–16 వరకు యాన్యువల్​ ఎగ్జామ్స్​నిర్వహించనున

Read More

రాజధాని భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తారా

ఆంధ్రప్రదేశ్ తుళ్లూరులోని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు. సోమవారం తుళ్లూరుకు చేరుకొని రాజధాని రైతుల ధర్నాలో పాల్గన్నా

Read More

మరో రెండు రోజుల్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన

మరో రెండు మూడు రోజుల్లో ఏపీ రాజధానిపై ఓ క్లారిటీ రానుంది. గత కొన్ని రోజులుగా రాజధాని విషయంలో ఏపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి త

Read More

‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతికి పెట్టండి’

ఆళ్ల  రామకృష్ణా రెడ్డి కనిపించడం లేదంటున్న నిడమర్రు రైతులు వెతికి పెట్టాలని మంగళగిరి పీఎస్ లో ఫిర్యాదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనిప

Read More

కబ్జాలు, అక్రమ నిర్మాణాల్లో పోటీ పడుతున్నరు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​ హయాంలో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు వంటివి మాత్రమే జరుగుతున్నాయని.. ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్​రె

Read More

అమరావతి రాజధాని కాదు.. రాజస్థాన్ ఎడారి

న్యూఢిల్లీ, వెలుగు: రాజధాని అమరావతికి వెళ్లాలంటే, రాజస్థాన్ ఎడారికి వెళ్లినట్లు ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రస్తుతం అమరావతిలో ఏం

Read More

అమరావతిని పోలీసు రాజ్యం చేశారు

అమరావతి, వెలుగు: ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు ఐదో రోజూ రిలే నిరాహార దీక్షలు, రహదారి దిగ్బంధం, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఆ

Read More

కడపలో సీఎం జగన్ టూర్… నేడు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నుంచి సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. మూడు రోజుల టూర్ లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం

Read More

రాజధాని రగడ.. ఐదోరోజు రైతుల నిరసనలు

ఏపీ రాజధానిపై నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో 29 గ్రామాల రైతులు నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే

Read More

జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించండి

పౌరసత్వ సవరణ చట్టానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మద్దతు గురించి మరోసారి ఆలోచించాలని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ‘నేను నా మి

Read More