ఆంధ్రప్రదేశ్
YS జగన్ లండన్ పర్యటన రద్దు
YSRCP అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దయింది. లండన్లో చదువుకుంటున్న కూతురును చూసేందుకు ఈరోజు కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉండగా.. జగన్ తన
Read Moreసీఎస్ పై చంద్రబాబు సీరియస్ : నేను నీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్య్యంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఫణి తుఫాన్పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. సీఎస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం
Read Moreశ్రీకాకుళం జిల్లాకు తప్పిన Fani ముప్పు
శ్రీకాకుళం జిల్లాకు ఫొని తుఫాన్ ముప్పు తప్పిందని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లాకు దూరంగా తీరం దాటడంతో పెను ముప్పు తప్పినట్టేనని అన్నారు.తుఫా
Read Moreఆంధ్రా వాటర్ లో క్వాలిటీ లేదట: కేటగిరీ ‘సీ’లోనే నది నీళ్లు
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీ
Read Moreఏపీ తీరం దాటిన Fani తుఫాను
బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాన్ ఆంద్రప్రదేశ్ లోని తీరం దాటింది. దీని ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. దాదాపు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలు
Read Moreఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ స
Read Moreమహిళా మెడికో చెయ్యిలాగాడు : AP పోలీసు దురుసు ప్రవర్తన
వెస్ట్ గోదావరి జిల్లా : మల్కాపురం అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ASRAMSలో విద్యార్థినుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమ్మర్ సెలవులు ఇవ
Read Moreఅన్నం లేక మన్ను తిన్న చిన్నారి మృతి..!!
కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆకలిచావు కలకలం రేపుతోంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యం
Read Moreఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ర
Read Moreఆస్తి వివాదం.. భార్య, మామ పై హత్యాయత్నం!
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను, మామను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు. అయితే గాయాలతో వాళ్లిద్దరు బయటపడ్డారు. ఈ ఘటన టంగుటూరు మండలం తూ
Read Moreఫోని ఎఫెక్ట్.. శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫోని తుఫాన్ తీవ్ర పెను తుఫాన్ గా మారుతోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రప
Read Moreలలితా జ్యువెలరీలపై తనిఖీలు
వైజాగ్: ఆంధ్రప్రదేశ్లో లలితా జ్యువెలరీ షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖ సహా
Read Moreఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా…
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
Read More












