ఆంధ్రప్రదేశ్
ఇండియన్ కంగారూలు
కంగారూ.. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే జంతువు. అయితే వేల ఏళ్ల కిందట ఇండియాలోనూ కంగారూలు ఉన్నాయట. అది కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బతికాయట.
Read Moreప్రమాదం అంచుల్లో APSSFC
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSSFC) ప్రమాదం అంచుల్లో నిలబడిందని ఎనలిస్టులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎసెట్స్ను ఇంక
Read Moreబట్టలుతికేందుకు వెళ్లి మృత్యు ఒడికి : తల్లీకూతుళ్లు నలుగురు మృతి
శ్రీకాకుళం : ఇద్దరు బిడ్డలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో.. వారితో పాటు… ఇద్దరు తల్లులు చనిపోయారు. బట్టలు ఉతుక్కుందామని నదికి వెళ్లిన చిన్నారులు నదిల
Read Moreలక్ష్మీస్ NTR వివాదం : కడప జాయింట్ కలెక్టర్ పై EC వేటు
లక్ష్మీ’S NTR చిత్ర విడుదల వివాదంలో కడప జాయింట్ కలెక్టర్ ను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశించింది. సార్వత్రిక
Read Moreఏపీ కాబినెట్ నిర్వహణపై వీడిన ఉత్కంఠ
షరతులతో అంగీకరించిన ఈసీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ వీడింది. రేపు మంగళవారం మంత్రివర్గం నిర్వహణకు సీఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చినట్టు ఆ
Read Moreపిల్లలను మరొకరితో పోల్చకండి: పేరెంట్స్కు చంద్రబాబు సూచన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు రేపు మంగళవారం విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా
Read Moreకేరాఫ్ ఉండవల్లి:లోటస్ పాండ్ నుంచి YCP హెడ్ఆఫీస్ షిఫ్ట్
ఈనెల 22న ఉండవల్లికి వైఎస్ జగన్ హైదరాబాద్ లోని YSRCP పార్టీ కేంద్ర కార్యాలయం అమరావతికి తరలిస్తున్నారు. రాజధాని అమరావతికి పక్కనే ఉన్న ఉండవల్లికి పార్టీ
Read Moreనాలుగు సర్వేలు..TDP దే గెలుపు: చంద్రబాబు
నాలుగు రకాల సర్వేలు చేయించాననీ, అన్నింటిలో టీడీపీనే విజయం సాధిస్తుందని తేలిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ క
Read Moreఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఈ-సెట్ (ఏపీ ఈసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఈసెట్ కోస
Read Moreచిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. విద్యావేత్తగా మారబోతున్నారని, అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మెగా ఫ్
Read Moreకిడ్నీ రాకెట్ కేసుపై త్రిసభ్య కమిటీ విచారణ
విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నేడు విచారణ జరగనుంది. జిల్లా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నేటి నుంచి
Read Moreకల్తీ మద్యం తయారుచేస్తున్న వైన్ షాప్ సీజ్
కల్తీ మద్యం తయారుచేస్తున్న ఓ మద్యం దుకాణంను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. కస్టమర్స్ తోపాటు ఎక్సైజ్ శాఖను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అమరావతి వై
Read Moreఅమ్మకు గుడికట్టి సేవలు చేస్తున్నాడు
అమ్మను మించిన దైవమున్నదా అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు ఓ వ్యక్తి. నవ మాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లి రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేనిది. అలాం
Read More












