ఆంధ్రప్రదేశ్
అలర్ట్ : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఎండల తీవత్ర మరో మూడు రోజుల పాటు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు, శుక్ర, శని వారాల్లో 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అం
Read Moreశ్రీవారి సన్నిధిలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్
క్రికెటర్స్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. రోహిత్
Read Moreఆర్టీసీ బస్సు-లారీ ఢీ : ఇద్దరు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆ
Read Moreమంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిడారి శ్రావణ్
అమరావతి: ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయక తప్పడం లేదు. చట్టసభల్లో సభ్యుడు కాని శ్రావణ్ 2018 నవం
Read Moreరాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈవీఎంలు, వీవీ
Read Moreఏపీ కేబినెట్ భేటీ వాయిదా
ఏపీలో సీఎస్, సీఎంల మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఈనెల 10న కేబినెట్ భేటీ నిర్వహిస్తా, ఎవరడ్డుకుంటారో చూస్తానంటూ శపథం చేసిన సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు స
Read Moreవిద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన లారీ..
కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఓ లారీ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. గణపవరం క్రాస్ రోడ్డు దగ్గర ఇటుకల బట్టీలో బూడిదను డంప్ చేసి వస్తున్న టిప్పర్ కు విద్య
Read Moreమా పోరాటం రాజకీయాల కోసం కాదు: చంద్రబాబు
ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈసీ కమిషనర్లతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..
Read Moreసీఎస్ ఎల్వీ తో భేటీ అయిన ద్వివేది
ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన క్యాబి
Read Moreపోలవరం విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలి: ఉండవల్లి
పోలవరం విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నాణ్యత పాటించకుండా, స
Read Moreముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే : కేఏ పాల్
సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వార్న
Read Moreచంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా
అధికారంలో లేనప్పడు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అవేవీ పట్టని చంద్రబాబు ..
Read Moreఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది
Read More












