ఆంధ్రప్రదేశ్

APPSC లో టీడీపీ అనుబంధ ప్రశ్నలా.?: అంబటి

మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ ..  ఎన్నికల తర్వాత చంద్

Read More

ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రమణ ట్రా

Read More

కేసీఆర్ కు లేని ఎన్నికల కోడ్ నాకెందుకు? : చంద్రబాబు

బీహార్, జార్ఖండ్ లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన వేరు, ఆంధ్రప

Read More

ఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు

ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా

Read More

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని  పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి ప్రాంతాల్లో పంట పొల

Read More

అరుణోదయ రామారావు హఠాన్మరణం

ప్రజా కళాకారుడు అరుణోదయ రామారావు (65) మృతి చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు బంధువులు.

Read More

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

కృష్ణాజిల్లా గన్నవరం కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడిని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృత దేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన పోల

Read More

గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగ

Read More

గడ్డివాము అంటుకుని 20 ఇండ్లు దగ్ధం

కృష్టా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు NTR కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఈ

Read More

రంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకా

Read More

మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లం

ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని అన్నారు  ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ఓపికగా ఎదురు చూసినా  నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందన్న

Read More

రెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ

తెలుగు రాష్ట్రాలపై ఆన్ లైన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లపై కన్నేశారు. ఈ డిస్కంలకు చెందిన వెబ్ స

Read More

తాగునీటి గొడవలో కొడుకు మృతి.. మరణవార్త విని తల్లి గుండె ఆగింది

కడప : తాగినీటి కోసం గొడవపడ్డ ఘటనలో తల్లీకొడుకు మరణించిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాజపేటలో శుక్రవారం రాత్రి తాగునీటి కోసం రెండు కుటుంబాల

Read More