ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు కమిషన్ కార్యదర్శి ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది.
గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఆంధ్రప్రదేశ్
- May 5, 2019
లేటెస్ట్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి
- ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...