ఆంధ్రప్రదేశ్
కేంద్ర ఎన్నికల సంఘానికి విజయ సాయి రెడ్డి లేఖ
ఏప్రిల్ 11 న ఏపీలో జరిగిన ఎన్నికలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ పూర్తిగా విఫ
Read Moreఎన్నికల తీరుపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెం
Read Moreమరోసారి అధికారంలోకి వస్తున్నాం: సబ్బం హరి
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రానుందని ఆపార్టీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి ఇచ్చిన మద్ధతు అపూర్వం అని కొనియాడారు. టీ
Read Moreఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్
Read Moreప్రశాంత్ కిషోర్ కు జగన్ కంగ్రాట్స్
ఏపీలో ఎన్నికలు ముగియడంతో.. వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సమావేశం అయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. సోషల్ మీడియాతో పాటు… డిజిటల్ ప్లా
Read Moreఉప్పాడ పట్టు చీరలకు కేరాఫ్ బంగ్లాదేశ్
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జమ్దాని చీరలు ఫేమస్ వందేళ్ల కన్నా ముందే ఉప్పాడచేరిన ‘ఢాకాయ్ జమ్దాని’ తర్వాత సొంత డిజైన్ తయారు చేసుకున్న స్థానికులు ఊర్
Read More30 శాతం కాదు 90 శాతం అక్రమాలు జరిగాయి: కేఏ పాల్
ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. దేశ చరిత్రలో ఇలాంటి హింసాత్మక, మోసపూరిత ఎన్నికలను చూడటం ఇదే ప్రథమమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
Read Moreగుంటూరు వెస్ట్, నరసరావు పేటలలో రిపోలింగ్..?
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల నిర్వహణలో ఈసీ పనితీరు పట్ల అన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈవిఎంలు మొరాయించడం, పలు ప్రాంతాల్ల
Read Moreప్రలోభాలకు లొంగే లీడర్ ను కాదు: రేణుకా చౌదరి
టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే… తన తడాఖా ఏంటో చూపిస్తామన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ప్రచారంలో కించపరిచే విధంగా తనపై ఆ
Read Moreమే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే గత కొన్ని రోజులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్న
Read Moreఈసీపై మండిపడ్డ ఏపీ నేతలు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరు, పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై పలు పార్టీలకు చెందిన నేతలు ఈసీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన
Read More130 సీట్లు పక్కా గెలుస్తాం: చంద్రబాబు
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమదే విజయమని పేర్కొన్నా
Read Moreప్రముఖ సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు మృతి
ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. దీక్షితులు గతంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అ
Read More












