ఆంధ్రప్రదేశ్
నా కాన్వాయ్ తో ప్రజలకి ఇబ్బంది కలగకూడదు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమ
Read Moreట్రాక్టర్ నడుపుతుండగా గుండెపోటు.. డ్రైవర్ మృతి
కృష్ణా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. గ్రామస్తుల దాహం తీర్చే ఆ డ్రైవర్ విధి నిర్వహణ లొనే ప్రాణాలు విడిచాడు..ఈ విషాదకరమైన సంఘటన బందరు మండలంలోని గు
Read Moreవ్యవసాయ మిషన్ కు CM జగన్ ఆదేశం
తాడేపల్లి : వ్యవసాయ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అధికారులకు చూపించి సమీక్ష చేశారు జగన్. వ్యవసాయరంగంలో సంస్కరణల క
Read Moreఉప రాష్ట్రపతి సిఫార్సు లెటర్ ఫోర్జరీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు తిరుమల శ్రీవారి భక్తుడు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకే.. ఇంటర్నెట్ ద్వారా లెటర్ ఫ్యాడ్ ను ఫో
Read Moreచంద్రబాబు ఓడిపోవాలన్న కోరిక నెరవేరింది: మోత్కుపల్లి
2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పరాజయం ఎంతో ఆనందం కలిగించిందన్నారు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు రాజకీయంగా ఓడిపోవాలన్న నా కోరిక వ
Read Moreకర్నూలు లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున(గురువారం) తిర
Read Moreకర్నూలులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి జాతీయ రహదారిపై ఇవాళ( గురువా
Read Moreవైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి
అమరావతి, వెలుగు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు.
Read Moreసీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అమరావతిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత
Read Moreదేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కశ్మీర్, యూపీ ప్రాంతాల్లో ముస్లిం సోదరుల ప్రార్థనలు భారీగా జరుగుతున్నాయి. తెల్లవారుజా
Read Moreఅన్ని ఆలయాల పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయ పాలక మండళ్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహ రాష్ట్రంలోని అన్ని ఆలయాల పాలక
Read MoreTTD ఛైర్మన్ పదవి రేసులో లేను: మోహన్ బాబు
సీనియర్ నటుడు,YCP నేత మోహన్ బాబు తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పదించారు. మోహన్బాబు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లను ఆయన కొట
Read Moreచంద్రబాబు ఆఫర్ ను తిరస్కరించిన కేశినేని నాని
టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ తన ఫేస్బుక్ అకౌ
Read More












