ఆంధ్రప్రదేశ్

డేటా చోరీ కేసు : ఐటీ గ్రిడ్ ఎండీ అరెస్ట్ కు రంగం సిద్ధం

డేటా చోరీ కేసుకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది ఆధార్ అథారిటీ. సిట్ ఇచ్చిన నోటీసులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆధార్ అధికారులు. రెండు రా

Read More

శేషచల కొండల్లో మంటలు

తిరుమల : శేషచల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి పాదాలకు సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో అగ్నికీలకలు ఎగసి పడుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి

Read More

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమ

Read More

వైసీపీ నేతలు దాడికి దిగారని.. టీడీపీ నేతల ధర్నా

ఏపీలో ఎన్నికలు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా.. అక్కడి ఉద్రిక్త వాతావరణం ఇంకా అలానే ఉంది. తాజాగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్య

Read More

ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ ఫెయిల్ : చంద్రబాబు

ఢిల్లీ : ఏపీలో పోలింగ్‌ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకుల సామావే

Read More

తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి

తిరుమల : శ్రీ రామ నవమి సందర్భంగా  తిరుమల శ్రీ వారి ఆలయంలో ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ దేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో పాటు సీ

Read More

లా పవర్ ఎంటో చూపిస్తా: పీవీపీ

ఎన్నికల సమయంలో  తనపై కొన్ని మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. వ

Read More

EVMల మొరాయింపుపై YCP ఒక్క మాటా మాట్లాడలేదు : చంద్రబాబు

కేంద్ర  ఎన్నికల కమిషన్ ను కలిశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ ఎన్నికల నిర్వాహన సరిగ్గా లేదని కమిషన్ కి వివరించారు బాబు. సీఈసీ సునీల

Read More

కేంద్ర ఎన్నికల సంఘానికి విజయ సాయి రెడ్డి లేఖ

ఏప్రిల్ 11 న ఏపీలో జరిగిన ఎన్నికలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ పూర్తిగా విఫ

Read More

ఎన్నికల తీరుపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.   రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెం

Read More

మరోసారి అధికారంలోకి వస్తున్నాం: సబ్బం హరి

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రానుందని ఆపార్టీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి ఇచ్చిన మద్ధతు అపూర్వం అని కొనియాడారు. టీ

Read More

ఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు.  ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల  మధ్యాహ్నం వరకూ పోలింగ్‌ ప్

Read More

ప్రశాంత్ కిషోర్ కు జగన్ కంగ్రాట్స్

ఏపీలో ఎన్నికలు ముగియడంతో.. వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సమావేశం అయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. సోషల్ మీడియాతో పాటు… డిజిటల్ ప్లా

Read More