ఆంధ్రప్రదేశ్
టీడీపీ,కాంగ్రెస్ వల్లే జమ్మలమడుగులో కక్షలు: జగన్
కడప: కాంగ్రెస్, టీడీపీ నాయకుల కుటుంబాల వల్లే జమ్మలమడుగులో కక్షలు వచ్చాయని విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు చంపుకున్
Read Moreమోడీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణ
అనంతపురం: ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తాను తిట్టే తిట్లకు మోడీ సముద్రంలో దూకి చావాలంటూ వ్యాఖ్యానించారు.
Read Moreచంద్రబాబుకు ఓటేస్తే ఏపీ 40 ఏళ్లు వెనక్కి: సోమువీర్రాజు
విజయవాడ: చంద్రబాబుకి ఓటు వేస్తే ఏపీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గ్రాఫిక్ మాయాజాలంతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్త
Read Moreచంద్రబాబు సర్కార్ కు వంద కోట్ల జరిమానా :విజయమ్మ
చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇలా అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. చిత్తూర
Read Moreసొంత నియోజకవర్గానికి బాబు చేసిందేమీ లేదు: జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి చేసింది శూన్యమని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ
Read Moreఉగాది రోజు TDP మేనిఫెస్టో: చంద్రబాబు
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలోని టీడీపీ వారిపై కేంద్ర వ్యవస్థలతో మోడీ దాడులు చేయిస్తున్నార
Read Moreఏపీలో భారీగా నగదు, లిక్కర్ సీజ్
ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బరి తెగిస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాలకు తెర తీశాయి. ఓటర్లకు నోట్ల కట్టలు వెదజల్లుతున్నాయి. లిక్కర్ ను భ
Read Moreఇవాళ విజయనగరం,గుంటూరులో పవన్ ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(శుక్రవారం) విజయనగరం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఓవైపు ఏపీ, మరోవైపు తెలంగాణలోనూ ప్రచారం నిర్వహిస్తున్న పవన్… ఇ
Read Moreసీఎం రమేష్ ఇంట్లో సోదాలు
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిలో సోదాలు చేశారు పోలీసులు. ఉదయం ఆరు గంటలకే కడప జిల్లాలోని సీఎం రమేశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. అన్నిచోట్ల
Read Moreపోలవరంపై KCRకు హక్కు లేదు : చంద్రబాబు
ప్రకాశం : ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు AP CM చంద్రబాబు. మోడీ, కేసీఆర్, జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రకాశం జిల్లా,
Read Moreఓట్ల కోసం నోట్లు విసిరారు : వైసీపీ నేతలపై కేసు
కర్నూలు: ఎన్నికల కోడ్ ను ఉల్లంగించారని వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. దీంతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు
Read Moreహోదా కోసం జగన్.. కేసీఆర్ సపోర్ట్ తీసుకోవడం అవమానకరం : గంటా
వైజాగ్ : కేసిఆర్ సపోర్ట్ తీసుకుని ప్రత్యేక హోదాకు కృషి చేస్తామని జగన్ మాట్లాడటం అవమానకరమన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
Read Moreచంద్రబాబు పక్కన అవినీతి.. జగన్ పక్కన రౌడీలు: పవన్
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అవినీతి రాజ్యం వస్తుందని. అలాగే జగన్ అధికారంలోకి వస్తే గుండా రాజ్యం నడుస్తదని అన్నారు జనసేన చీఫ్ పవన్
Read More












