ఆంధ్రప్రదేశ్

రాజకీయాలకు దూరంగా ఉంటా..జగన్ మావాడే: జేసీ

తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం ఎస్సీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..40 ఏళ్లుగా సహక

Read More

ఆశావర్కర్ల జీతాలు 10 వేలకు పెంచిన జగన్

ఆంధ్రప్రదేశ్ లోని ఆశావర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు AP CM వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల

Read More

బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

గుంటూరు: టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు నేడు బీజేపీలో చేరారు. జిల్లాలోని గురజాల , మాచర్ల నియోజకవర్గాలకు చెందిన మండల, గ్రామ స్థాయి నేతలు

Read More

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఎయిర్ పోర్ట్ కు చేరుక

Read More

మురళీ మోహన్‌కు వెంకయ్య, చంద్రబాబు పరామర్శ

వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ ను  ఆయన ఇంట్లో పరామర్శించారు ఏపీ మాజ

Read More

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికా

Read More

కూలి అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

చిత్తూరు: మదనపల్లెలో యజమాని దాష్టీకానికి ఇద్దరు అమాయకులు చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ కూలి డబ్బులు అడిగాడని ఓనర్ చంద్ర నాయక్ అదే ట్రాక్టర్ తో తొక్కించ

Read More

రేపు విశాఖకు జగన్ : స్వరూపానందను కలవాలని నిర్ణయం

స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని జగన్ నిర్ణయం! మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కోసమే స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్న జగన్ విశాఖ శారదా పీఠాధిప

Read More

విశాఖ ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్ర్భాంతి

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువులో జరిగిన ఆటో ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీ కొట్టడంతో మృతి చ

Read More

మోడీ..ఐదేళ్ల క్రితం హామీని గుర్తు చేసుకోండి: రఘువీరా రెడ్డి

ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీకి  ట్విట్టర్లో ప్రశ్నలు సంధిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. ఈ నెల 9న మోడీ తిరుపతికి వస్తున్నం

Read More

బీచ్‌లో బర్త్‌డే.. డ్రంకెన్‌డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ : ఇద్దరు ఫ్రెండ్స్ మృతి

విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన తర్వాత.. మందుతాగి బైక్ నడుపుకుంటూ వెళ్తున్న టైమ్ లో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్

Read More

అల్లరి మూక బీభత్సం: సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ను చితకబాదారు

విజయవాడ : విజయవాడ భవానీపురం దగ్గర అర్ధరాత్రి 50 మంది పోకిరీలు హంగామా సృష్టించారు. తమ టూవీలర్లకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వడం లేదని ఆగ్రహించిన యువ

Read More

తిరుమలలో దర్శనానికి 26 గంటలు- ఒక్క మే లోనే 25.82 లక్షల భక్తులు

మేలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 25.82 లక్షలు తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అ

Read More