ఆంధ్రప్రదేశ్
జగన్ కు ప్రధాని మోడీ కంగ్రాట్స్
ఆంధ్ర ప్రదేశ్ లో YSRCP విజయం సాధించినందుకు ప్రధాని మోడీ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు గాను ట్విటర్ లో ట్వీట్ చేశారు. “ప్రియమైన జగన్.. మీ పార్ట
Read Moreమల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలుపు
రంగారెడ్డి జిల్లా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ఘనవిజయం సాధించారు.. ఆయన తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ధి రాజశ
Read MoreYCP అఖండ విజయం : మే 30న సీఎంగా జగన్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. 175స్థానాలకు గానూ.. 150కి పైగా సెగ్మెంట్లలో వ
Read Moreచంద్రబాబుపై RGV సెటైరికల్ ట్వీట్లు
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ చాలా వరకు పూర్తయింది. వైసీపీ గెలుపు దిశగా పయనిస్తుంది. ఏ పార్టీ మెజారిటిలో ఉంది? అధికారం ఎవరిదనే విషయం ఇప్పటికే స్
Read Moreకేఏ పాల్.. ఢమాల్ : డిపాజిట్ దక్కలేదు
కేఏ పాల్ కు ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ నిచ్చాయి. తాను పోటీ చేసిన నరసాపురం లోక్సభ స్థానంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థ
Read Moreఆంధ్రలో ల్యాండ్ స్లైడ్ రిజల్ట్ : దుమ్ములేపుతున్న YCP ఫ్యాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాల్లో
Read Moreఏపీ అసెంబ్లీ : రెండు చోట్లా పవన్..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలో ఉండగా.. గాజువా
Read Moreమంగళగిరిలో లోకేష్ వెనుకంజ
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళ గిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లీడ్ లో ఉండగా…టీడ
Read Moreఎన్నికల ఫలితాలు: ఏపీలో జగనా? బాబా?
ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఐదేళ్ల చంద్రబాబు పాలనకు జనం మళ్లీ పట్టం కడతారా? లేక జగన్ను గద్దెనెక్కిస్తారా? ఇప్పుడు అందరిలో ఇదే ఉత్కంఠ! దేశవ్యాప్తంగ
Read Moreకాపు కాసి చంపేశారు : టీడీపీ నేత దారుణ హత్య
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని డోన్ మండలం మల్లెంపల్లిలో బుధవారం రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లత
Read Moreజూన్ 13 నుంచి బస్సులు బంద్
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జూన్ 13 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయి
Read Moreదొంగ బ్రదర్స్ అరెస్ట్.. ఒంటరి మహిళలే టార్గెట్
విశాఖపట్నం: ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను విశాఖ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని గ
Read Moreఆగివున్న లారీని ఢీ కొన్న బస్సు..10 మందికి గాయాలు
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుంచి బెంగళూరు వెళ్తున్న గ్లాజు గ్లాసుల లోడు లారీ రోడ్డుపక్కన ఆగ
Read More












