రాయికల్, వెలుగు: శ్రీలంకలోని కొలంబోలో ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జరుగనున్న ప్రపంచ కప్- లాయర్స్ క్రికెట్ పోటీలకు భారత జట్టు తరపున తెలంగాణ నుంచి ఏనుగు అన్వేష్ రెడ్డి ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన అన్వేష్ రెడ్డి ఎంపికవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు కామన్వెల్త్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ గా అన్వేష్ వ్యవహరిస్తున్నారు.
ప్రపంచ కప్ లాయర్స్ క్రికెట్ పోటీలకు అన్వేష్
- కరీంనగర్
- December 29, 2023
లేటెస్ట్
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు