మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ

మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ

హైదరాబాద్: గుండెపోటుతో మరణించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు సీఎం జగన్‌. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సతీమణి భారతితో కలిసి  వెళ్లిన జగన్.. గౌతమ్‌రెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛంతో అంజలి ఘటించారు.  అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓదార్చారు జగన్.

కేసీఆర్ ముంబై సుపారీ గ్యాంగ్ లీడర్

గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యుడు: వెంకయ్య