రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ పాదాభివందనం చేయబోయారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట చేరుకున్న మోడీకి సీఎం జగన్ స్వాగతం పలికారు. అందులో భాగంగా ప్రధానికి పుష్పగుచ్ఛం అందించిన అనంతరం పాదాభివందనం చేయబోయారు జగన్. అందుకు మోడీ సున్నితంగా వద్దని తిరస్కరించారు. ఆ తర్వాత జగన్ తన పార్టీ నేతలను ప్రధానికి పరిచయం చేస్తూ స్వాగతం కార్యక్రమం ముగించారు.
మోడీకి పాదాభివందనం చేయబోయిన జగన్
- ఆంధ్రప్రదేశ్
- June 10, 2019
లేటెస్ట్
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి
- స్ట్రాంగ్ రూమ్లకు అదనపు ఈవీఎంల తరలింపు
- వరంగల్లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి
- మరికల్లో భారీ చోరీ
- ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా
- సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు