సీతారాం ఏచూరితో బాబు భేటి

సీతారాం ఏచూరితో బాబు భేటి

గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు.. పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న రాహుల్, శరద్ పవార్, అఖిలేష్, మాయావతితో భేటీ అయిన బాబు ఈరోజు కూడా మళ్ళీ శరద్ పవార్, రాహుల్ తో భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చంద్రబాబు భేటీ అయ్యారు.  బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసే అంశంపై  పలు విషయాలను ఈ భేటిలో చర్చించారు.

ఈ సాయంత్రం 4: 30 గంటలకు ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీని కూడా  చంద్రబాబు కలవనున్నారు.