కరోనా వైరస్ భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టెస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్స్లోనూ కరోనా టెస్టులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పరీక్షలు చేయొచ్చని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL), భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) నుంచి ప్రైవేటు ల్యాబ్స్ ఆమోదం పొంది ఉండాలని పేర్కొంది. ఇందుకోసం ముందుగా తమ ల్యాబ్కు పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఉందని, తమకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. వాటి యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. వాటిని పరిశీలించి NABL, ICMR అనుమతి ఇస్తే ఆయా ల్యాబ్స్లో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ప్రైవేటు ల్యాబ్స్లో పరీక్షలు చేయించుకునే వారి నుంచి రూ.2900 చార్జ్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
కరోనా టెస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్
- June 13, 2020
లేటెస్ట్
- దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి : దుర్గం దినకర్
- వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్
- ఇవాళ నిర్మల్కు భట్టి విక్రమార్క రాక
- సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ
- వర్షం కారణంగా ఎప్సెట్ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన
- అన్ని రకాల చెల్లింపులకు భారత్పే వన్
- కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి
- గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ ధర్మపురి అర్వింద్
- ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తాం : దనసరి సీతక్క
- రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్ : కోదండ రామ్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు