విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే పోలింగ్ చాలా నెమ్మదిగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక ఉదయం 9 గంటల వరకు ఆంద్రప్రదేశ్ లో 9 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
1)శ్రీకాకుళం-10 %,
2) విజయనగరం- 4.8 %
3) విశాఖపట్నం- 6.1 %
4) తూర్పుగోదావరి- 12.36 %
5)పశ్చిమగోదావరి – 8.67 %
6) కృష్ణా – 3.96%,
7)గుంటూరు – 7.0
8) ప్రకాశం – 7.9%
9) నెల్లూరు – 7.83 %
10) చిత్తూరు – 10.33 %
11) కర్నూలు – 18.1%
12) కడప – 7.68 %
13) అనంతపురం – 10.62%
ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 9%