ఏపీలో నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..

ఏపీలో నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే పోలింగ్ చాలా నెమ్మదిగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక  ఉదయం 9 గంటల వరకు ఆంద్రప్రదేశ్ లో 9 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

1)శ్రీకాకుళం-10 %,

2) విజయనగరం- 4.8 %

3) విశాఖపట్నం- 6.1 %

4) తూర్పుగోదావరి-  12.36 %

5)పశ్చిమగోదావరి – 8.67 %

6) కృష్ణా – 3.96%,

7)గుంటూరు – 7.0

8) ప్రకాశం – 7.9%

9) నెల్లూరు – 7.83 %

10) చిత్తూరు –   10.33 %

11) కర్నూలు – 18.1%

12) కడప – 7.68 %

13) అనంతపురం – 10.62%

ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం  9%