హైదరాబాద్: నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ఏడు సెల్ఫోన్లు, 2 బైకులు సీజ్ చేశారు. నిందితులపై గతంలో పేట్ బషీరాబాద్ పీఎస్లో 5 కేసులతో పాటు గౌరారం పీఎస్లో ఒక కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్ లో సెల్ఫోన్ దొంగల అరెస్టు
- హైదరాబాద్
- December 15, 2020
లేటెస్ట్
- భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం..సంచలన ఆరోపణలు చేసిన రష్యా
- పీఎం మోదీపై ఈసీకి ఫిర్యాదు..
- నరేంద్ర మోదీవి పచ్చి అబద్ధాలు : ప్రియాంకా గాంధీ
- భూమి ఇవ్వనోళ్లను చంపేయండి..భూసేకరణపై సౌదీ ఆదేశం
- ఔత్సాహికులకు హెచ్ సీఏ ఆహ్వానం
- మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన
- కోడ్ ఉల్లంఘన.. రాజాసింగ్పై కేసు
- హైదరాబాద్లో 6 ఫాస్ట్ట్రాక్ స్టోర్లు ప్రారంభం
- బీజేపీని నమ్ముకుంటే మిగిలేది బూడిదే : రంజిత్ రెడ్ది
- కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ రంజిత్ రెడ్డి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్