పంజాబ్ లో భగవంత్ మాన్ సర్కార్ బాగా పని చేయబోతుందన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. ప్రభుత్వం ఏర్పాటైన మూడ్రోజుల్లోనే దేశం మొత్తం భగవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతోందన్నారు. మూడు రోజుల్లోనే గొప్ప పనిచేశాడన్నారు. అవినీతి నిర్మూలనకు చర్యలు, ఉద్యోగాల భర్తీ ప్రకటనపై పంజాబ్ సీఎంను అభినందించారు. అక్టోబర్ లో పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందుతుందని చెప్పారు. పంజాబ్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు కేజ్రీవాల్.
భగవంత్ మాన్ మూడు రోజుల్లో గొప్ప పని చేశాడు
- దేశం
- March 20, 2022
లేటెస్ట్
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
- మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్...
- Lok Sabha Election 2024: పోలింగ్ బూతులకు కొత్తగా పెళ్లయిన జంటలు క్యూ
- IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- Manamey Teaser: ఇద్దరిలో ఒకరే ఏడవండి..ఆసక్తిగా శర్వా మనమే టీజర్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- PAK vs NZ: నేటి నుంచే పాకిస్తాన్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం