హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) నియామకాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 151 ఏపీపీ(కేటగిరి–7) పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాస్ రావు ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 53 మంది మహిళా ఏపీపీలకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు తెలిపారు. www.tslprb.inలో అప్లికేషన్ ప్రొఫర్మాను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అప్లికేషన్స్, ఖాళీలు,సెలక్షన్స్కు సంబంధించి వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 34 ఏండ్లకు మించకూడదు. బ్యాచిలర్ డిగ్రీ, లా (ఎల్ఎల్బీ/బీఎల్), ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అలాగే క్రిమినల్ కోర్టుల్లో మూడేండ్లకు తగ్గకుండా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ .750, ఇతరులకు రూ.1,500లుగా ఫీజు నిర్ణయించారు.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకి నోటిఫికేషన్
- తెలంగాణం
- July 5, 2021
లేటెస్ట్
- తెలంగాణ కేబీనేట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!