పాతబస్తీలో అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి యత్నం

పాతబస్తీలో అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి యత్నం

హైదరాబాద్: పాతబస్తీలో అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి యత్నించారు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు. మధన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  SBI ఏటీఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరికి యత్నించారు. ఏటీఎం మిషన్ లను బ్రేక్ చేసిన వెంటనే సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సమాచారం అందుకున్న కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో