
తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం నేతలు సీఎం రేవంత్కు.. మంత్రి పొన్నంకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆటోపర్మిట్లు ప్రారంభించి.. 40 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించారని తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కొనియాడారు.
సంఘం అధ్యక్షుడు సలీం.. ఆటోడ్రైవర్లతో కలిసి సీఎం రేవంత్.. మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే ఆటో చార్జీలు పెంచాలని... మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
ALSO READ | బీజేపీ నాయకుల్లారా.. కిషన్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నాచేయండి: మంత్రి పొన్నం