చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణమే ప్లవ నామ సంవత్సరం అన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన పంచాంగం చదివారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంచాంగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రప్రభుత్వానికి ఈ ఏడాది సవాళ్లు గట్టిగానే ఉంటాయన్నారు బాచంపల్లి సంతోష్ శాస్త్రి. అయితే ఆ ఒత్తిడిని ప్రభుత్వం అధిగమిస్తుందన్నారు. వచ్చేనెల అయ్యేసరికి కరోనా అంతం అవుతుందన్నారు. ఐనప్పటికీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రైతులకు బాగుంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి ఉంటుందన్నారు. అన్నింటా స్త్రీల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు బాచంపల్లి శాస్త్రి.
పంచాంగం: ఈ ఏడాది ప్రభుత్వానికి గట్టి సవాళ్లే
- తెలంగాణం
- April 13, 2021
లేటెస్ట్
- జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్
- Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు
- ఏపీ లోక్సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్
- అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
- చాలామంది లవర్స్లో ఈ రోగం: లవ్ బ్రెయిన్ లక్షణాలు ఇవే
- బాలికతో అసభ్య ప్రవర్తన.. 20 ఏండ్లు జైలు శిక్ష
- సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసు: అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు
- గవర్నమెంట్ కాలేజీ స్టూడెట్కు 958 మార్కులు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?