ప్రకాశ్రాజ్ ,మంచు విష్ణులు అన్నదమ్ములాంటివారన్నారు బాలకృష్ణ. మా ఎన్నికల్లో ఓటు వేసిన ఆయన.. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటేశానన్నారు.ఇరు ప్యానెల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపిస్తోందన్నారు. అధ్యక్షులుగా నిలబడిన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీకి అన్నదమ్ములాంటి వారన్నారు. వాళ్లిద్దరు మాటలు చెప్పేవాళ్లు కాదని..చేసేవాళ్లన్నారు. రెండు ప్యానెల్ లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశానన్నారు.ఎవరు గెలిచినా వారికి ప్రోత్సాహం అందిస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం