వేతన సవరణ డిమాండ్తో రేపటి(శుక్రవారం)నుంచి రెండు రోజుల పాటు జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. దీంతో రెండు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 20శాతం పెంచాలని ప్రధాన కార్మిక కమిషనర్తో యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు జరిపిన చర్యలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో (శుక్రవారం, శనివారం) దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే …మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మె చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు యూనియన్ నాయకులు. వినియోగదారులు తాము చేపట్టనున్న సమ్మెకు సహకరించాలని కోరారు.
రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె
- దేశం
- January 31, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి
- రియల్మీ నుంచి బడ్జెట్ సీ65 ఫోన్
- మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ధర రూ.7.49 లక్షలు
- మలయశ్రీకి సాహిత్య పురస్కారం
- 10 వేల మందికి ఫ్రెషర్లకు జాబ్స్ ఇస్తం : హెచ్సీఎల్ సీఈవో
- వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం
- చేర్యాలను మళ్లీ నియోజకవర్గం చేస్తాం: రాజగోపాల్రెడ్డి
- ఎమోషన్ ఉన్న ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు
- భువనగిరిలో రైస్ మిల్లులో తనిఖీలు
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ