
త్వరలో జరగనున్న పేటీఎం శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్లో మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. టూర్ లో భాగంగా ఈ నెల 24న మొదటి టీ20కి లక్నో ఆతిథ్యం ఇవ్వనుండగా.. తర్వాతి 2,3 టీ20లకు ధర్మశాల వేదికకానుంది. టీ20 మ్యాచుల తర్వాత తొలి టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు మొహాలీలో నిర్వహించనున్నారు. అనంతరం రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరులో జరగనుంది.
? NEWS ?: BCCI announces a change in schedule for the upcoming @Paytm Sri Lanka Tour of India. #INDvSL #TeamIndia
— BCCI (@BCCI) February 15, 2022
More Details ?
For More News..