హైదరాబాద్ నగరంలో డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఏ నగరంలో లేనంత భారీ ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై హైదరాబాద్ కలెక్టర్, మున్సిపల్ శాఖ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. డిసెంబర్ వరకు వరుసగా 85వేల ఇళ్ళు పేదలకు అందజేస్తామని తెలిపారు. 24 నియోజకవర్గాలకు నాలుగు వేల చొప్పున సూమారు లక్ష ఇళ్ళ నిర్మాణం చేపట్టామన్నారు. డబుల్ బెడ్ రూం ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, మౌళిక వసతుల కల్పన పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి హౌసింగ్ శాఖతో చర్చించి, తుది మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారి లిస్టును వేంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్ .
డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు అందిస్తాం
- హైదరాబాద్
- August 26, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
- మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్
- ఖమ్మంలో రెబల్స్ గుబులు
- పరదా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
- ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు