క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆర్గనైజింగ్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. చిలకల గూడ పీఎస్ పరిధిలో నిందితులు రామకృష్ణ , సురేష్ లను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కోసం బెట్టింగ్ కి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి లక్ష 10 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.