భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్–-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
ఖాళీలు: 07 ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీబీ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మార్చి 15.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (85 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ (15 శాతం వెయిటేజీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్ను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ అర్హతతో MECLలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ! నెలకు రూ. 60వేల జీతం..
