బీహార్లోని నవాడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ట్రక్కు అదుపుతప్పి నలుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కూలీలంతా మార్కెట్ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన నవాడ గయా రోడ్డులోని శోభియా అగ్రికల్చరల్ ఫామ్ సమీపంలోని కేవత్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలంతా మార్కెట్ పనులకు నవాడకు వెళ్తున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స ఇక్కడ కొనసాగుతోంది.
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు కూలీలు మృతి
- దేశం
- September 28, 2023
లేటెస్ట్
- బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం : తుమ్మల నాగేశ్వరరావు
- నేనేం చేశానని నా గొంతు నొక్కారు..సీఎం మాట్లాడే మాటలు ఈసీకి కనపడ్తలేవా? : కేసీఆర్
- నేడు కొత్తగూడెంకు సీఎం
- వనపర్తిలో హోమ్ ఓటింగ్ షురూ
- హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ
- రాహుల్ సభను సక్సెస్ చేయాలి : జూపల్లి కృష్ణారావు
- జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం : నిరంజన్రెడ్డి
- హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే : కేటీఆర్
- నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : వంశీచంద్రెడ్డి
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్