జైపూర్: బీజేపీ ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాజస్తాన్ కాంగ్రెస్ ఇన్ చార్జ్, నేషనల్ సెక్రటరీ అజయ్ మేకన్ విమర్శించారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాజస్థాన్ కు చెందిన 102 మంది వీర ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. డబ్బు ఇవ్వజూపినా, ఒత్తిళ్లు పెట్టినా వాళ్లు తలొగ్గలేదు. కాంగ్రెస్ బ్రిటిషర్లతో పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంపై మున్ముందు ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయి. దీనికి మనం సిద్ధంగా ఉండాలి’ అని అజయ్ చెప్పారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: అజయ్ మేకన్
- దేశం
- August 31, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!