ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో బీజేపీ నేతను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. సంభాల్ కు చెందిన స్థానిక బీజేపీ నేత అనూజ్ చౌదరిని గురువారం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ను గురువారం (ఆగస్టు 10) పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. బీజేపీ నేత అనూజ్ చౌదరి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడని.. గురువారం సాయంత్రం మొరాదాబాద్లోని ఆయన ఇంటి బయట ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థి కోణమే హత్యకు కారణమని.. ఉద్దేశ్య పూర్వకంగానే బీజేపీ నేతపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అనూజ్ చౌదరి నేలపై పడిన తర్వాత కూడా షూటర్లు ఆయనపై కాల్పులు జరుపుతున్నట్లు సీసీటీవీ వీడియోలో రికార్డయింది.
నడిరోడ్డుపై బీజేపీ నేతను చంపిన గూండాలు
- దేశం
- August 11, 2023
లేటెస్ట్
- దుబాయ్లో మిస్టర్ బచ్చన్ మూవీ షెడ్యూల్
- ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్
- రోహిత్ తెలివైన కెప్టెన్ యువరాజ్
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- బంగ్లాదే మూడో టీ20
- అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
- సూర్యను మూడో నంబర్లో ఆడించాలి: లారా
- హైదరాబాద్–లక్నో మ్యాచ్కు వర్షం ముప్పు!
- స్వయంభూ మూవీలో 8 కోట్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు