అవినీతిని అంతమొందించాలని అమ్మవార్లను మొక్కుకున్నా

అవినీతిని అంతమొందించాలని అమ్మవార్లను మొక్కుకున్నా

గోదావరిఖనిలోని సమ్మక్క సారలమ్మ జాతరలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కోసాగుతుందని ఆయన విమర్శించారు. అవినీతి పాలనను అంతమొందించాలని అమ్మవార్లను వేడుకున్నట్లు వివేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రా కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ప్రజా అవసరాలను తీర్చే తెలంగాణ కావాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.

For More News..

ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ పై గాడిద దొంగతనం కేసు