మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

‘పుష్ప’ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడాడు... ఐటెం సాంగ్ కు హిందూ దేవుళ్లకు లింక్ చేసి మాట్లాడడం సరికాదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

For More News..

జీహెచ్ఎంసీ మీటింగ్ కి మీడియాకు నో పర్మిషన్

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?

రెండు ముక్కలైన కారు.. ముగ్గురు బలి