బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాజీ విగ్రహ ఏర్పాటు సందర్భంగా జరిగిన అల్లర్ల వెనుక టీఆర్ఎస్ నేత ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అల్లర్లకు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి భర్త, 35వ వార్డు కౌన్సిలర్ శరత్రెడ్డి కారణమని గుర్తించారు. శరత్రెడ్డి మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. విగ్రహన్ని కొనుగోలు చేసింది శరత్రెడ్డేనని, దాన్ని శివసేన జిల్లా ప్రెసిడెంట్ గోపీకి ఇచ్చాడని అంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో తయారు చేయించి 15 రోజుల కిందట్నే బోధన్కు తీసుకొచ్చి.. శరత్రెడ్డి రైస్మిల్లులో దాచారని సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా అంబేద్కర్ సెంటర్లో విగ్రహాన్ని పెట్టేందుకు శరత్రెడ్డి, గోపీ ప్లాన్ చేశారని.. రాత్రిపూట విగ్రహాన్ని చౌరస్తాకు తీసుకొచ్చారని చెప్తున్నారు.
బోధన్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ నేత
- తెలంగాణం
- March 24, 2022
లేటెస్ట్
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
- చేతివేళ్లతో కీబోర్డ్పై టాలెంట్ .. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!