
బోధన్వెలుగు: బోధన్ పట్టణంలోని మున్సిపల్ అధికారులు 100 రోజుల కార్యచరణ ప్రణాళికపై ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగగా, 100రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, మోప్మా, డ్వాక్ర సంఘాల మహిళలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.