షాంఘై : కరోనా పై పోరులో భారత్ కు ఆర్థికంగా బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అండగా నిలిచింది. ఎమర్జెన్సీ ఫండ్ కింద మన దేశానికి బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ప్రకటించారు. బ్రిక్స్ దేశాల డెవలప్ మెంట్ కు ఆర్థికంగా అండగా ఉండేందుకు కొన్ని సంవత్సరాల క్రితం అన్ని దేశాలు ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకున్నాయి. కరోనా తో దాదాపు బ్రిక్స్ లో ఉన్న బ్రెజిలి, రష్యా, ఇండియా, చెనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆయా దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. దీంతో మన దేశానికి తక్షణ సహాయంగా బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఏప్రిల్ 30 నే బ్యాంక్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మనదేశానికి ఈ లోన్ ను ఇచ్చారు. 2020 జనవరి 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పెట్టే ఖర్చంతా ఎమర్జె్న్సీ అసిస్టెన్స్ ప్రొగ్రాం లోన్ కిందకే వస్తుంది. ఈ డబ్బు కరోనా నివారణకు అదే విధంగా లాక్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారికి సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా పై పోరుకు పలు ఇంటర్నేషనల్ బ్యాంక్ లు అమెరికా లాంటి దేశాలు మనకు ఆర్థిక సహాయం అందించాయి.
కరోనా పై పోరుకు భారత్ కు బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయం
- విదేశం
- May 13, 2020
లేటెస్ట్
- అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
- Aha OTT Top 10 Trending: సుడిగాలి సుధీర్ హోస్టింగే టాప్..ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే
- బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి
- Puri,Teja: Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
- కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
- జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!