గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. 15మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. 15మందికి గాయాలు

ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుమంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మహమ్మదాబాద్ లో జరిగింది. సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.. ఈఘటనలో ఏడుగురు చనిపోగా 15మంది గాయపడ్డారు. వీరే కాకుండా మరికొంత మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/ANINewsUP/status/1183580694716436480