తమిళనాడులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నేషనల్ హైవేపై ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సేలం జిల్లా సన్యాసి గుండు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమన డ్రైవర్ మగేష్ ప్రయాణికుల్ని కిందకు దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది.
see more news