హైవేపై బస్సులో చెలరేగిన మంటలు..

హైవేపై బస్సులో చెలరేగిన మంటలు..

తమిళనాడులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నేషనల్ హైవేపై  ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సేలం జిల్లా సన్యాసి గుండు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమన డ్రైవర్ మగేష్ ప్రయాణికుల్ని కిందకు దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది.

see more news

రివ్యూ: భీష్మ

యూట్యూబ్‌లో అత్యాచార బాధితుల దీనగాథలు!

సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు