పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఫైర్ సిబ్బంది కారును బడయటకు తీసి, మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు కప్పిశెట్టి సురేష్, చింత చిట్టియ్య, చౌధుల కాశీగా తెలుస్తోంది. బాధితులు కారులో కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- March 4, 2020
లేటెస్ట్
- గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణలో కాంగ్రెస్ హవా.. 14 ఎంపీ సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి
- ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
- Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం
- పోతురాజు దినేష్ ఇక లేరు
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు