ఇమ్రాన్ ఖాన్ పై కోర్టులో కేసు

ఇమ్రాన్ ఖాన్ పై కోర్టులో కేసు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ లోని ముజఫరాపూర్ జిల్లా కోర్టులో కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే లాయర్ కోర్టులో..అమెరికాలోని UN జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై ఫిర్యాదు చేశారు. భారత్ పై అణు యుద్ధం అంటూ ఆయన మాట్లాడిన కామెంట్స్ పై FIR నమోదు చేయాలని కోర్టును కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇమ్రాన్ ఖాన్ భారతీయులను రెచ్చగొట్టేలా మాట్లాడారని సుధీర్ తెలిపారు.