జవాన్ల వాహనంపై ఉగ్రదాడి సీసీ టీవీ ఫుటేజీ

జవాన్ల వాహనంపై ఉగ్రదాడి సీసీ టీవీ ఫుటేజీ

జమ్ముకశ్మీర్ లో CISF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈనెల22వ తేదీన సంజ్వాలో జరిగిన ఘటనలో భారత సైనికుడు వీరమరణం పొందగా..మరో 9 మంది జవాన్లు గాయపడ్డారు. భారత సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రేపు పర్యటించనున్నారు. దీంతో రెండు రోజుల ముందు పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించడంతో.. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

 

ఫోటో పంపి సవాాల్ చేసిన దొంగ దొరికిండు

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ